Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘‘తప్పోఒప్పో నా మనసుకు తోచింది నేను రాశాను’’.. మీ అందరికి సారీ: రాంగోపాల్ వర్మ

నిత్యం వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు దిగివచ్చి మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైన విషయం తెల్సిందే.

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (09:47 IST)
నిత్యం వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు దిగివచ్చి మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైన విషయం తెల్సిందే. 
 
తన ట్వీట్‌తో మహిళలను వర్మ అవమానించారని ఆరోపిస్తూ హిందూ జన్‌జాగరణ్‌ సమితి అనుబంధ సంస్థ అయిన రణ్‌రాగిని.. మపుసా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనపై సైబర్‌ క్రైం చట్టం కింద కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేసింది. దీంతో సాయంత్రం వర్మ ట్విటర్‌లో మహిళాలోకానికి క్షమాపణలు కోరారు.
 
‘‘మహిళా దినోత్సవం సందర్భంగా ఏదో నా అభిప్రాయాలను వ్యక్తం చేశాను. ఉద్దేశపూర్వకంగా కాదు. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే మన్నించాలి’’ అని వర్మ ట్విటర్‌లో రాశారు. అయితే.. తన ట్వీట్‌తో పబ్లిసిటీ కోసం పాకులాడే వారికి మాత్రం తాను క్షమాపణలు కోరడం లేదని మరో ట్వీట్‌లో వర్మ పేర్కొనడం గమనార్హం. ‘‘తప్పోఒప్పో నా మనసుకు తోచింది నేను రాశాను’’ అంటూ మరో ట్వీట్‌ చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments