ఆస్కార్ వెళ్ళినా పోర్టబుల్ ఆలయాన్ని వదల్లేదు.. చెర్రీ దంపతులకు కితాబు

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (15:04 IST)
Ramcharan_Upasana
ఆర్ఆర్ఆర్ స్టార్ రామ్ చరణ్ ప్రార్థనల పట్ల మక్కువ చూపుతారు. చెర్రీ ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు తనతో పాటు తన ఇష్ట దేవతలతో కూడిన చిన్న పోర్టబుల్ ఆలయాన్ని తీసుకువెళతాడు. అతను ఆస్కార్ కోసం ప్రచారం చేస్తున్నప్పుడు లాస్ ఏంజిల్స్‌కు కూడా ఆ చిన్నపాటి ఆలయం అతనితో వెళ్ళింది.
 
"నేను ఎక్కడికి వెళ్లినా, నా భార్య.. నేను ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేస్తాం. ఇది మన శక్తితో, భారతదేశానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది" అని రామ్ చరణ్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియోలో చెప్పారు. రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన ప్రార్థనలు చేస్తున్న వీడియోను షేర్ చేశారు. 
 
రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాలకు చెర్రీ దంపతులు ప్రార్థనలు చేస్తున్నట్లు ఆ వీడియోలో చూడవచ్చు. అంతకుముందు కూడా రామ్ చరణ్ భక్తి ప్రవృత్తిని నెటిజన్లు మెచ్చుకున్నారు. చెర్రీ అయ్యప్ప దీక్ష చేపడతారన్న విషయం తెలిసిందే. ఈ దీక్షలో భాగంగా 40 రోజుల పాటు, నల్ల బట్టలు మాత్రమే ధరిస్తారు. చెప్పులు లేకుండా నడుస్తారు. మాంసాహారానికి దూరంగా ఉంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments