Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మగధీర' తర్వాత 'ధృవ' వంటి చిత్రం రావడానికి 4 యేళ్లు పట్టింది : రామ్ చరణ్

'మగధీర' తర్వాత 'ధృవ' వంటి చిత్రం రావడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందని హీరో రామ్ చరణ్ అన్నారు. అంటే... అల్లు నిర్మాత అల్లు అరవింద్, తన కలయికకు ఇంత సమయం పట్టిందని తెలిపారు. ధృవ చిత్రం సక్సెస్‌ మీట్‌లో

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (13:47 IST)
'మగధీర' తర్వాత 'ధృవ' వంటి చిత్రం రావడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందని హీరో రామ్ చరణ్ అన్నారు. అంటే... అల్లు నిర్మాత అల్లు అరవింద్, తన కలయికకు ఇంత సమయం పట్టిందని తెలిపారు. ధృవ చిత్రం సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ... ధృవ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించడం పెద్ద ఎసెట్ అయింది. నేను, మామ అల్లు అరవింద్ కలిసి సినిమా చేస్తే మా కన్నా ఎక్కువ సంతోషించేది మా అమ్మగారే. ఆమె ఆనందం కోసం సినిమా పెద్ద హిట్ కావడం ఆనందాన్ని కలిగించిందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
నటుడిగా నాకు మంచి పేరుతెచ్చిట్టిన చిత్రమిది. నాన్న సినిమా చూసి మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసని ఎప్పటికి మర్చిపోను. పరేషాన్ పాటలో రకుల్‌ని చూసి అభిమానులు చొక్కాలు చించుకున్నారు. నేను నంబర్స్‌ని పట్టించుకోను. వాటిని పట్టించుకుంటే కొత్త కథలు చేయలేను. అలాగే రికార్డుల గురించి కూడా పట్టించుకోనని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments