ఆ హీరోయిన్ కళ్లు అంటే ఇష్టమంటున్న చెర్రీ... ఉపాసన కళ్లు నచ్చలేదా?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (14:00 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం 'వినయ విధేయ రామ'. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈమె గురించి హీరో చెర్రీ ఓ కామెంట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
కైరా అద్వానీ శరీరంలోని ఇతర భాగాల కంటే కళ్లు చాలా అందంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. పైగా, గతంలో తనకు సరైన డ్యాన్స్ పార్టనర్ తమన్నా అని చెప్పానని, ఇపుడు కైరా అద్వానీ మంచి డాన్సింగ్ పార్టనర్ అనిపిస్తోందని చెర్రీ చెప్పుకొచ్చారు. అయితే, కైరా అద్వానీ కళ్లు అంటే ఇష్టమని చెప్పిన చెర్రీకి సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కైరా నేత్రాలు సరే.. భార్య ఉపాసన కళ్లు బాగోలేవా అంటూ ప్రశ్నిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ చిత్రం షూటింగ్ సమయంలో తాను పడిన కష్టాన్ని రామ్ చరణ్ వివరించాడు. 'వినయ విధేయ రామ' చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో శరీరమంతా టూటూలతో కనిపిస్తాను. అవి స్టిక్కర్లతో వేసిన టూటూ. అవి వేయడానికి 2 గంటలు, తీయడానికి గంటన్నర సమయం పట్టేది. స్టిక్కర్లు తొలగించే సమయంలో చాలా నొప్పిగా కలిగేదని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

YouTube వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీ, ఉద్యోగం వదిలేసేవారికి రెడ్ కార్పెట్

Minor girl: మైనర్ బాలికపై కారు పోనిచ్చాడు.. జస్ట్ మిస్.. ఏం జరిగిందో తెలుసా? (video)

కర్నూలు బస్సు ప్రమాదంలో మూడవ వాహనం ప్రమేయం వుందా?: పోలీసులు అనుమానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments