Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోయిన్ కళ్లు అంటే ఇష్టమంటున్న చెర్రీ... ఉపాసన కళ్లు నచ్చలేదా?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (14:00 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం 'వినయ విధేయ రామ'. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈమె గురించి హీరో చెర్రీ ఓ కామెంట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
కైరా అద్వానీ శరీరంలోని ఇతర భాగాల కంటే కళ్లు చాలా అందంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. పైగా, గతంలో తనకు సరైన డ్యాన్స్ పార్టనర్ తమన్నా అని చెప్పానని, ఇపుడు కైరా అద్వానీ మంచి డాన్సింగ్ పార్టనర్ అనిపిస్తోందని చెర్రీ చెప్పుకొచ్చారు. అయితే, కైరా అద్వానీ కళ్లు అంటే ఇష్టమని చెప్పిన చెర్రీకి సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కైరా నేత్రాలు సరే.. భార్య ఉపాసన కళ్లు బాగోలేవా అంటూ ప్రశ్నిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ చిత్రం షూటింగ్ సమయంలో తాను పడిన కష్టాన్ని రామ్ చరణ్ వివరించాడు. 'వినయ విధేయ రామ' చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో శరీరమంతా టూటూలతో కనిపిస్తాను. అవి స్టిక్కర్లతో వేసిన టూటూ. అవి వేయడానికి 2 గంటలు, తీయడానికి గంటన్నర సమయం పట్టేది. స్టిక్కర్లు తొలగించే సమయంలో చాలా నొప్పిగా కలిగేదని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వయసు 73 - ఏక బిగువున 51 పుషప్స్... ఆశ్చర్యపరిచిన తమిళనాడు గవర్నర్ (Video)

ఇరాన్‌ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం - విష వాయువులు లీక్?

Vizag Yoga : ఆర్కే బీచ్‌లో 3.01 లక్షల మందితో కామన్ యోగ-గిన్నిస్ రికార్డ్

నాకు తెలియదు, నాకు గుర్తులేదు: అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన కృష్ణం రాజు ఆన్సర్స్

జర్నలిస్ట్ కృష్ణంరాజు బ్యాంకు ఖాతాల్లోకి భారీగా డబ్బు : నాకేం తెలియదంటున్న నిందితుడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments