మహేంద్ర సింగ్ ధోనీని కలిసిన ఆర్ఆర్ఆర్ స్టార్ చెర్రీ

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (22:02 IST)
Dhoni
ఆర్ఆర్ఆర్ దర్శకుడు రామ్ చరణ్ బుధవారం ముంబైలోని సిద్ధి వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత.. తిన్నగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కలిశాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కాగా టాలీవుడ్ టాప్ హీరో అయిన రామ్ చరణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్షన్‌లో రాజకీయ నేపథ్యం గల గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. 
 
ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. అంతేగాకుండా ఇందులో ఎస్‌జే సూర్య, అంజలి,  శ్రీకాంత్, సముద్రకని వంటి అగ్ర తారాగణం ఇందులో నటిస్తున్నారు. 

Dhoni- Ramcharan

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments