Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈరోజు శ్రీనగర్‌ కు బయలుదేరిన రామ్‌చరణ్ ఎందుకంటే...

Webdunia
సోమవారం, 22 మే 2023 (12:05 IST)
Ramcharan
G20 సమ్మిట్ కోసం శ్రీనగర్‌కు బయలుదేరిన రామ్‌చరణ్. విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సంధర్భంగా ఫొటోలలు పోస్ట్ చేశారు. నాలుగు రోజులపాటు జీ.20 సదస్సు జరుగుతుంది. సోమవారం నాడు సినిమా రంగం, టూరిజం కు  సంబందించిన సమిట్ జరుగుతుంది. అందుకే చరణ్ ఈరోజు వెళ్లారు.  అలాగే బాలీవుడ్, కోలీవుడ్ ఇతర ఫిలిం ప్రముఖులు హాజరు అవుతున్నారు. 
 
ఆర్.ఆర్.ఆర్. తర్వాత  రామ్‌చరణ్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లో ఆయన  ఆకర్షణగా నిలిచారు. తాజాగా చరణ్ దర్శకుడు శంకర్ చిత్రంలో 2 పాత్రలు పోషిస్తున్నాడు. మరోవైపు ఇంగ్లిష్ మూవీలో చేయనున్నాడని తెలుస్తోంది. చరణ్ జీ.20 సమిట్ కు వెళ్లడం అబిమానుల్లో ఆనందం నెలకొంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments