Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈరోజు శ్రీనగర్‌ కు బయలుదేరిన రామ్‌చరణ్ ఎందుకంటే...

Webdunia
సోమవారం, 22 మే 2023 (12:05 IST)
Ramcharan
G20 సమ్మిట్ కోసం శ్రీనగర్‌కు బయలుదేరిన రామ్‌చరణ్. విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సంధర్భంగా ఫొటోలలు పోస్ట్ చేశారు. నాలుగు రోజులపాటు జీ.20 సదస్సు జరుగుతుంది. సోమవారం నాడు సినిమా రంగం, టూరిజం కు  సంబందించిన సమిట్ జరుగుతుంది. అందుకే చరణ్ ఈరోజు వెళ్లారు.  అలాగే బాలీవుడ్, కోలీవుడ్ ఇతర ఫిలిం ప్రముఖులు హాజరు అవుతున్నారు. 
 
ఆర్.ఆర్.ఆర్. తర్వాత  రామ్‌చరణ్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లో ఆయన  ఆకర్షణగా నిలిచారు. తాజాగా చరణ్ దర్శకుడు శంకర్ చిత్రంలో 2 పాత్రలు పోషిస్తున్నాడు. మరోవైపు ఇంగ్లిష్ మూవీలో చేయనున్నాడని తెలుస్తోంది. చరణ్ జీ.20 సమిట్ కు వెళ్లడం అబిమానుల్లో ఆనందం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments