Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలియా భ‌ట్‌తో క‌లిసి చెర్రీ కొత్త ప్రకటన

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (09:25 IST)
parle
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త ఉత్పత్తికి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భ‌ట్‌తో క‌లిసి చెర్రీ కొత్త వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో క‌నిపించ‌నున్నాడు. భార‌త బీవ‌రేజెస్ ఉత్ప‌త్తుల్లో అగ్ర‌గామిగా ఉన్న పార్లే అగ్రో సంస్థ ఉత్ప‌త్తి అయిన ఫ్రూటీకి చెర్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. 
 
ఇప్ప‌టికే ఫ్రూటీకి ఆలియా భ‌ట్ ప్రచార‌క‌ర్త‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అలియాతో క‌లిసి చెర్రీ త‌మ బ్రాండ్‌కు ప్ర‌చారం చేయ‌నున్న‌ట్లుగా పార్లే ఆగ్రో తెలిపింది. అలాగే జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ఆలియాల‌తో క‌లిసి చెర్రీ.. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త్వ‌రలోనే విడుద‌ల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

మెస్‌‌లో వడ్డించే అన్నంలో పురుగులు.. ఆంధ్రా వర్శిటీ విద్యార్థుల నిరసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments