Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలియా భ‌ట్‌తో క‌లిసి చెర్రీ కొత్త ప్రకటన

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (09:25 IST)
parle
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త ఉత్పత్తికి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భ‌ట్‌తో క‌లిసి చెర్రీ కొత్త వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో క‌నిపించ‌నున్నాడు. భార‌త బీవ‌రేజెస్ ఉత్ప‌త్తుల్లో అగ్ర‌గామిగా ఉన్న పార్లే అగ్రో సంస్థ ఉత్ప‌త్తి అయిన ఫ్రూటీకి చెర్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. 
 
ఇప్ప‌టికే ఫ్రూటీకి ఆలియా భ‌ట్ ప్రచార‌క‌ర్త‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అలియాతో క‌లిసి చెర్రీ త‌మ బ్రాండ్‌కు ప్ర‌చారం చేయ‌నున్న‌ట్లుగా పార్లే ఆగ్రో తెలిపింది. అలాగే జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ఆలియాల‌తో క‌లిసి చెర్రీ.. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త్వ‌రలోనే విడుద‌ల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధమే యమపాశమైంది... హత్య కేసులోని మిస్టరీని ఛేదించింది...

అల్లుడుని పెళ్లి చేసుకునేందుకు అత్త ప్రయత్నం... అడ్డుకున్న కుమార్తె...

చిన్నారుల ప్రాణాలు తీసుకున్న దగ్గు మందు

మనీ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే సెలెబ్రిటీలకు రెండేళ్ల జైలు ఖాయం

ఇదేదో పేర్ని నాని చెప్పినట్లు కనబడుతోందే (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments