Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

దేవీ
బుధవారం, 7 మే 2025 (17:48 IST)
chiru, aswanidath, KR.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఫాంటసీ వండర్ చిత్రం “జగదేక వీరుడు అతిలోక సుందరి”.  35 ఏళ్ళు తర్వాత రీరిలీజ్ కి వస్తుంది. ఇందులో ఇళయరాజా సంగీతం సమకూర్చారు. రీరిలీజ్  3డిలో వస్తుంది. ప్రమోషన్ లో భాగం సుమ యాంకరింగ్ గా చిరంజీవి, నిర్మాత అశ్వినీదత్, రాఘవేంద్రరావు పలు విషయాలు నెమరేసుకున్నారు.
 
దీనికి సంబంధించిన ప్రోమో నేడు విడుదల చేశారు. షడెన్ గా రామ్ చరణ్ ఆన్ లైన్ వీడియోలో దర్శనమిచ్చారు. జగదేక వీరుడు క్లైమాక్స్ కోసం మాట్లాడారు. చివరిలో ఉంగరం దానిని మింగిన చేప ఏమయ్యాయి. దానికి సమాధానం ఒక్కరే చెప్పగలరు.. అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఆ ఒక్కరు ఎవరనేది మే 8న ఫుల్ వీడియోలో చెప్పనున్నారు. దీనిపై ఈ సినిమాకు పార్ట్ 2 కూడా వుండబోతోందని సూచాయిగా తెలుస్తోంది. 
 
ఇదిలా వుండగా, కల్కి సినిమా ప్రమోషన్ లో అశ్వనీదత్ రీమేక్ ల గురించి మాట్లాడుతూ, తనకు జగదేవవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ చేయాలనుందని వెల్లడించారు. ఆ సినిమా రామ్ చరణ్ తో నా లేక మరొకరితోనా అనేది కూడా తాను చెప్పలేనని వ్యాఖ్యానించారు. ఇప్పటికే దీనిపై సమాధాన రానున్నదని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments