Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీత గోవిందం టీమ్‌ని అభినందించిన రామ్ చ‌ర‌ణ్..!

విజ‌య్ దేవ‌ర‌కొండ - ర‌ష్మిక జంట‌గా ప‌ర‌శురామ్ తెర‌కెక్కించిన చిత్రం గీత గోవిందం. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సినీ ప్ర‌ముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు,

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (22:55 IST)
విజ‌య్ దేవ‌ర‌కొండ - ర‌ష్మిక జంట‌గా ప‌ర‌శురామ్ తెర‌కెక్కించిన చిత్రం గీత గోవిందం. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సినీ ప్ర‌ముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి గీత గోవిందం టీమ్‌ని అభినందించిన విష‌యం తెలిసిందే. తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా గీత గోవిందం టీమ్ అభినందించారు.
 
అర్జున్‌ రెడ్డి తరువాత విజయ్‌ పర్‌ఫెక్ట్‌గా మారిపోయాడు. విజయ్‌, రష్మికల సహజ నటన ట్రీట్‌లా ఉంది. గోపీ సుంద‌ర్ మ్యూజిక్‌ చాలా బాగుంది. కథా, కథనాలు బాగున్నాయి. పరుశురామ్‌కు కంగ్రాట్స్‌. ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు కంగ్రాట్స్‌ అంటూ రామ్ చ‌ర‌ణ్ త‌న స్పంద‌న‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. 
 
ఇక స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఆదివారం ఈ టీమ్‌కి పార్టీ ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం. ఫ‌స్ట్ డేనే దాదాపు 10 కోట్లు క‌లెక్ట్ చేసిన ఈ సినిమా ఫుల్ ర‌న్‌లో అర్జున్ రెడ్డిని క్రాస్ చేసి స‌న్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments