Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నెల్లూరు చేపల పులుసు' వంట ఛాలెంజ్‌ను స్వీకరించిన చెర్రీ

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (12:44 IST)
సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి". శుక్రవారం విడుదలకానుంది. ఈ చిత్రంలో అనుష్క ఒక చెఫ్ పాత్రను పోషించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను చాలా వెరైటీగా చేపట్టారు. రెసిపీ ఛాలెంజ్ పేరుతో కొత్త ఛాలెంజ్‌ను మొదలుపెట్టింది. తనకు ఇష్టమైన చికెన్ కర్రీ, నీర్ దోశ ఎలా చేయాలో తెలుపుతూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్‌కు ఛాలెంజ్ విసిరింది. తనకు ఇష్టమైన వంటకాన్ని తయారు చేసి అందరితో పంచుకున్నానని, ఇపుడు ఈ సవాల్‌ను ప్రభాస్‌కు విసురుతున్నట్టు చెప్పింది. 
 
ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రభాస్.. తనకు రొయ్యల పులావ్ అంటే చాలా ఇష్టమంటూ వెల్లడించి, దాన్ని ఎలా తయారు చేయాలో వివరాలు వెల్లడించారు. ఆ తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్‌కు ఛాలెంజ్ విసిరాడు. దీనిపై చెర్రీ కూడా స్పందించాడు. తనకు నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. దాని తయారీ విధానాన్ని వివరించాడు. ఆ తర్వాత మరో హీరో రానా దగ్గుబాటికి తదుపరి సవాల్ విసిరాడు. అలాగే, శుక్రవారం రిలీజ్ అవుతున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ద్వారంపూడిని టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్... అలవాట్లు మార్చుకోండి..

పోలవరం.. విభజన కంటే జగన్‌తో రాష్ట్రానికి ఎక్కువ నష్టం: చంద్రబాబు

ఒకే వేదికను పంచుకోనున్న టి.సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి

తిరిగేది పరదాల చాటున, అయినా 986 మంది సెక్యూరిటీయా? మాజీ సీఎం జగన్ పైన సీఎం చంద్రబాబు (video)

కొత్త ఈవీ బ్యాటరీని తయారు చేసిన తెలుగు వ్యక్తి, 5 నిమిషాల చార్జింగ్‌తో 193 కిలోమీటర్ల ప్రయాణం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

తర్వాతి కథనం
Show comments