Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

ఠాగూర్
శనివారం, 29 మార్చి 2025 (17:33 IST)
ఈ నెల 27వ తేదీన గ్లోబెల్ స్టార్ రామ్ చరణ్ తన 40వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అనేక మంది సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, అభిమానులు సోషల్ మీడియా ద్వారా చెర్రీకి విషెస్ చెప్పారు. కొంతమంది సినిమా వాళ్లు ప్రత్యేకంగా రామ్ చరణ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అటు కొంతమంది అభిమానులు రక్తదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. 
 
ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను చెర్రీ సతీమణి ఉపాసన తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేశారు. "మార్చి 27వ తేదీని ఇంత ప్రత్యేకమైన రోజుగా మార్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు" అంటో ఎమోషనల్ ఎమోజీలతో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments