Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ ఫ్యాన్స్ అదుర్స్.. మండే ఎండలో బటర్ మిల్క్ ప్యాకెట్స్‌ ఇచ్చారు..

Webdunia
సోమవారం, 15 మే 2023 (22:58 IST)
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వేదికగా గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. చెర్రీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో వుంటున్నాడు.
 
ఈ నేపథ్యంలో ముంబై, షోలాపూర్, భీంవండి, అంథేరీ ప్రాంతాలలోని చరణ్ ఫ్యాన్స్ బటర్ మిల్క్ ప్యాకెట్స్‌ను భారీస్థాయిలో పంచిపెట్టారు. 
 
చరణ్‌కి సంబంధించిన నినాదాలతో వాళ్లు ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 
 
ఇప్పటికే చెర్రీ ఫ్యాన్స్‌కు సంబంధించిన ఎన్జీవోలు, ది చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా, RRR స్టార్ రక్తదాన శిబిరాలు, కంటి తనిఖీ శిబిరాలు, కోవిడ్ సహాయ శిబిరాలు, అనేక ఇతర స్వచ్ఛంద సంస్థలకు మద్దతిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్టిస్ ఘోష్ కమిషన్‌ ముందుకు మాజీ సీఎం కేసీఆర్.. అరెస్టు తప్పదా?

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కవిత.. తండ్రిని చూసి భావోద్వేగం.. కాళేశ్వరం విచారణకు కేసీఆర్

వరకట్నంగా కిడ్నీ అడిగిన అత్తమామలు... నిరాకరించిన కోడలిపై దాడి...

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు మరోమారు బ్రేక్...

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు : ఆ ఒక్క తప్పుతో ప్లాన్ మొత్తం మటాష్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments