Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ ఫ్యాన్స్ అదుర్స్.. మండే ఎండలో బటర్ మిల్క్ ప్యాకెట్స్‌ ఇచ్చారు..

Webdunia
సోమవారం, 15 మే 2023 (22:58 IST)
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వేదికగా గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. చెర్రీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో వుంటున్నాడు.
 
ఈ నేపథ్యంలో ముంబై, షోలాపూర్, భీంవండి, అంథేరీ ప్రాంతాలలోని చరణ్ ఫ్యాన్స్ బటర్ మిల్క్ ప్యాకెట్స్‌ను భారీస్థాయిలో పంచిపెట్టారు. 
 
చరణ్‌కి సంబంధించిన నినాదాలతో వాళ్లు ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 
 
ఇప్పటికే చెర్రీ ఫ్యాన్స్‌కు సంబంధించిన ఎన్జీవోలు, ది చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా, RRR స్టార్ రక్తదాన శిబిరాలు, కంటి తనిఖీ శిబిరాలు, కోవిడ్ సహాయ శిబిరాలు, అనేక ఇతర స్వచ్ఛంద సంస్థలకు మద్దతిస్తోంది.

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments