Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ (video)

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (12:51 IST)
ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
రకుల్ ప్రీత్ సింగ్, టాలీవుడ్ అగ్రహీరోయిన్ల జాబితాలో ఈమె కూడా ఒకరు. ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్లతో బిజీగా వున్న ఈ ముద్దుగుమ్మ లాక్ డౌన్ సడలించడంతో మాల్దీవుల్లో తన కుటుంబ సమేతంగా వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తోంది.
 
ప్రతిరోజూ తను ఏం చేస్తున్నదో ఆ విషయాలను ఫోటోలు తీసి తన వ్యక్తిగత ఇన్ స్టాగ్రాంలో షేర్ చేస్తోంది. నిన్న శుక్రవారం నాడు బీచ్ ఒడ్డున యోగా చేస్తున్న ఫోటోను తీసి షేర్ చేసింది. ఈ రోజు బికినీతో నది ఒడ్డున కూర్చున్న ఫోటోను పంచుకుంది. మొత్తమ్మీద రకుల్ ప్రీత్ సింగ్ అన్ లాక్ డౌన్ రోజులను బాగానే ఎంజాయ్ చేస్తోంది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)












 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments