Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్ ప్రీత్ సింగ్ పారితోషికం.. రూ.1.5కోట్లుగా అప్.. ఎందుకంత పెంచేసింది?

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (13:32 IST)
టాలీవుడ్ అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ పారితోషికాన్ని పెంచేసిందట. రవితేజతో కిక్ 2 ఫ్లాప్ అయినప్పటికీ.. రకుల్ బ్రూస్‌లోపై ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్టైతే మాత్రం రూ.1.5 కోట్ల మొత్తాన్ని పారితోషికంగా డిమాండ్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. 
 
ఇప్పటికే భారీ ప్రాజెక్టులు అమ్మడి చేతులో ఉన్నాయని.. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక కొత్త సినిమాలో సైన్ చేయాలంటే రూ.1.5 కోట్లు పుచ్చుకోవాల్సిందేనని రకుల్ డిసైడైపోయింది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు కోటి రూపాయల్ని రకుల్ ప్రీత్ సింగ్ పుచ్చుకుంది. ఇంక రెమ్యునరేషన్‌ను పెంచుకునే దిశగా ప్లాన్ చేసేసింది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments