Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్ సరసన రకుల్ ప్రీత్ సింగ్... మళ్లీ కోలీవుడ్‌లో ఛాన్స్

తెలుగులో అగ్ర తారగా ముందుకు దూసుకుపోతున్న హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్‌ చాలాకాలం తర్వాత మళ్లీ కోలీవుడ్‌కు వస్తోంది. ఆర్య తమ్ముడు సత్య హీరోగా నటించిన "పుత్తగం'' ద్వారా తమిళ ప్రేక్షకులకు ఆమె పరిచయమైంది.

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2016 (11:59 IST)
తెలుగులో అగ్ర తారగా ముందుకు దూసుకుపోతున్న హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్‌ చాలాకాలం తర్వాత మళ్లీ కోలీవుడ్‌కు వస్తోంది. ఆర్య తమ్ముడు సత్య హీరోగా నటించిన "పుత్తగం'' ద్వారా తమిళ ప్రేక్షకులకు ఆమె పరిచయమైంది. తర్వాత తెలుగులో అగ్రహీరోల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ హీరో విశాల్‌తో జోడీ కట్టి మళ్లీ కోలీవుడ్‌లో అడుగుపెడుతోంది. 
 
విశాల్‌ హీరోగా ప్రస్తుతం ''కత్తిసండై'' విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే మిష్కిన్‌ దర్శకత్వంలో ''తుప్పరివాళన్‌''లోనూ విశాల్‌ నటించనున్నారు. ఇందులో కథానాయికగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేసుకున్నారు. మిస్కిన్ దర్శకత్వంలో రాబోతున్నఈ చిత్రానికి విశాల్ హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.విశేషం ఏమిటంటే, రకుల్ తెలుగులోకి రాకముందు తమిళంలో రెండు చిత్రాలలో నటించింది. అయితే, అవి సక్సెస్ కాకపోవడంతో టాలీవుడ్ బాట పట్టింది. 

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments