Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలెంటైన్స్ డే : రాఖీ సావంత్ బాంబు - భర్తకు బైబై

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (12:55 IST)
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ బాంబు పేల్చారు. తన భర్తతో తెగదెంపులు చేసుకోనున్నట్టు ప్రకటించారు. బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత చాలా పరిణామాలు జరిగాయని చెప్పుకొచ్చింది. అయితే, తన భర్తతో విడిపోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవానికి పురస్కరించుకుని ఆమె కీలక ప్రకటన చేసింది. 
 
"ప్రియమైన ఫ్యాన్స్, శ్రేయోభిలాషులకు... నేను రితేష్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. బిగ్ బాస్ షో తర్వాత చాలా ఘటనలు జరిగాయి. వాటిలో కొన్ని నేను నియంత్రించలేనివి. సమస్యలను పరిష్కరించుకునేందుకు నేను రితీష్ చాలా చర్చించాం. కానీ, ఆ చర్చలు ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అందుకే ఇకపై ఎవరి జీవితం వాళ్లదే అని నిర్ణయించుకుని, సంతోషాగం విడిపోవాలని డిసైడ్ అయ్యాం" అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments