Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు జరిగింది.. ఫోటో జర్నలిస్టులకు సారీ చెప్పిన 'రోబో 2.0' దర్శకుడు శంకర్

తమిళ దర్శకుడు శంకర్ ఓ ఫోటో జర్నలిస్టులకు సారీ చెప్పారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా "రోబో 2.O" నిర్మితమవుతుంది. ఈ చిత్రం సెట్‌కు వచ్చిన ఓ ఫోటో జర్నలిస్టులపై చిత్ర యూనిట్‌కు చెందిన కొందరు దాడి చేయగా

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (17:14 IST)
తమిళ దర్శకుడు ఎస్.శంకర్ ఓ ఫోటో జర్నలిస్టులకు సారీ చెప్పారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా "రోబో 2.O" నిర్మితమవుతుంది. ఈ చిత్రం సెట్‌కు వచ్చిన ఓ ఫోటో జర్నలిస్టులపై చిత్ర యూనిట్‌కు చెందిన కొందరు దాడి చేయగా, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అసిస్టెంట్ డైరెక్టర్, మరో ఇరువురుని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు శంకర్ రంగంలోకి దిగారు. దాడి ఘటనపై విచారం వ్యక్తంచేశారు. క్షమాపణలు తెలియజేశారు. దాడి విషయం తనకు తెలియదని, అప్పుడు సెట్‌లో తాను లేనని చెప్పారు. అయితే జర్నలిస్టులపై దాడి జరక్కుండా ఉండాల్సిందని, జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. పైగా, మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని మీడియాకు హామీ ఇచ్చాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments