Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌జ‌నీకాంత్ 50 ల‌క్ష‌ల విరాళం

Webdunia
సోమవారం, 17 మే 2021 (13:21 IST)
Rajani kanth (tw)
క‌రోనా కార‌ణంగా రాష్ట్రం మొత్తం అత‌లాకుత‌లం అవుతున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సి.ఎం. రిలీఫ్ పండ్ కింద ప్ర‌ముఖుల‌నుంచి విత‌ర‌ణ ఆహ్వానించింది. ఇందుకు నిమిత్తం గ‌త కొద్దిరోజులుగా హీరోలు కొంద‌రు తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఇదేదికంగా సాయం చేస్తున్నారు. సోమ‌వారంనాడు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ముఖ్య‌మంత్రి ఎం.కె. స్టాలిన్‌కు 50 లక్ష‌ల‌ను అంద‌జేశారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ షేర్ చేసుకున్నారు.
 
Sowndarya (tw)
కాగా, రెండు రోజుల‌కు ముందే సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ త‌న కుటుంబంతో వెళ్ళి సి.ఎం. స్టాలిన్‌కు క‌లిశారు. ఆమె తన ట్వీట్‌లో, తన మామ‌గారి సహకారం వారి ఫార్మా కంపెనీ అపెక్స్ లాబొరేటరీస్ నుంచి వచ్చినట్లు పేర్కొంది. సౌందర్య, ఆమె భర్త విశగన్, బావ వనంగముడి, ఆమె బావ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను క‌లిసిన‌వారిలో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments