Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌జ‌నీకాంత్ 50 ల‌క్ష‌ల విరాళం

Webdunia
సోమవారం, 17 మే 2021 (13:21 IST)
Rajani kanth (tw)
క‌రోనా కార‌ణంగా రాష్ట్రం మొత్తం అత‌లాకుత‌లం అవుతున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సి.ఎం. రిలీఫ్ పండ్ కింద ప్ర‌ముఖుల‌నుంచి విత‌ర‌ణ ఆహ్వానించింది. ఇందుకు నిమిత్తం గ‌త కొద్దిరోజులుగా హీరోలు కొంద‌రు తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఇదేదికంగా సాయం చేస్తున్నారు. సోమ‌వారంనాడు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ముఖ్య‌మంత్రి ఎం.కె. స్టాలిన్‌కు 50 లక్ష‌ల‌ను అంద‌జేశారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ షేర్ చేసుకున్నారు.
 
Sowndarya (tw)
కాగా, రెండు రోజుల‌కు ముందే సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ త‌న కుటుంబంతో వెళ్ళి సి.ఎం. స్టాలిన్‌కు క‌లిశారు. ఆమె తన ట్వీట్‌లో, తన మామ‌గారి సహకారం వారి ఫార్మా కంపెనీ అపెక్స్ లాబొరేటరీస్ నుంచి వచ్చినట్లు పేర్కొంది. సౌందర్య, ఆమె భర్త విశగన్, బావ వనంగముడి, ఆమె బావ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను క‌లిసిన‌వారిలో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments