Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌జ‌నీకాంత్ 50 ల‌క్ష‌ల విరాళం

Webdunia
సోమవారం, 17 మే 2021 (13:21 IST)
Rajani kanth (tw)
క‌రోనా కార‌ణంగా రాష్ట్రం మొత్తం అత‌లాకుత‌లం అవుతున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సి.ఎం. రిలీఫ్ పండ్ కింద ప్ర‌ముఖుల‌నుంచి విత‌ర‌ణ ఆహ్వానించింది. ఇందుకు నిమిత్తం గ‌త కొద్దిరోజులుగా హీరోలు కొంద‌రు తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఇదేదికంగా సాయం చేస్తున్నారు. సోమ‌వారంనాడు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ముఖ్య‌మంత్రి ఎం.కె. స్టాలిన్‌కు 50 లక్ష‌ల‌ను అంద‌జేశారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ షేర్ చేసుకున్నారు.
 
Sowndarya (tw)
కాగా, రెండు రోజుల‌కు ముందే సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ త‌న కుటుంబంతో వెళ్ళి సి.ఎం. స్టాలిన్‌కు క‌లిశారు. ఆమె తన ట్వీట్‌లో, తన మామ‌గారి సహకారం వారి ఫార్మా కంపెనీ అపెక్స్ లాబొరేటరీస్ నుంచి వచ్చినట్లు పేర్కొంది. సౌందర్య, ఆమె భర్త విశగన్, బావ వనంగముడి, ఆమె బావ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను క‌లిసిన‌వారిలో వున్నారు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments