Webdunia - Bharat's app for daily news and videos

Install App

'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ'తో వచ్చేస్తోన్న శివానీ..?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (17:46 IST)
డా. రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కూతురు శివాత్మిక ఇప్పటికే 'దొరసాని' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజశేఖర్ జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ.. అదిత్ అరుణ్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. '118' మూవీతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
 
డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్న ఈ సినిమాకు 'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ' అనే పేరు పెట్టారు. అంటే 'హూ, వేర్, వై' అని అర్థం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న దీనిని హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నామని, ఈ డిఫరెంట్ థ్రిల్లర్ కు మిర్చి కిరణ్ పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారని నిర్మాత చెబుతున్నారు. సిమన్ కె కింగ్ సంగీతం అందిస్తున్న 'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ' మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు కెవి గుహన్ కథను, సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments