Webdunia - Bharat's app for daily news and videos

Install App

'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ'తో వచ్చేస్తోన్న శివానీ..?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (17:46 IST)
డా. రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కూతురు శివాత్మిక ఇప్పటికే 'దొరసాని' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజశేఖర్ జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ.. అదిత్ అరుణ్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. '118' మూవీతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
 
డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్న ఈ సినిమాకు 'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ' అనే పేరు పెట్టారు. అంటే 'హూ, వేర్, వై' అని అర్థం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న దీనిని హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నామని, ఈ డిఫరెంట్ థ్రిల్లర్ కు మిర్చి కిరణ్ పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారని నిర్మాత చెబుతున్నారు. సిమన్ కె కింగ్ సంగీతం అందిస్తున్న 'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ' మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు కెవి గుహన్ కథను, సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments