Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్‌ఆర్‌కు బ్రేక్ ఇచ్చిన జక్కన్న.. కారణం అదే?

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (09:27 IST)
బాహుబలి తర్వాత ట్రిపుల్‌ఆర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి రాజమౌళి బ్రేక్ ఇవ్వనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఈ నెల 25న బ్రేక్ ఇస్తా అని రాజమౌళి ప్రకటించాడు. ఈ నెల 25నరాజమౌళి అన్న  కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా నటించిన ‘మత్తు వదలరా’ సినిమా విడుదల కానుంది. 
 
ఈ సినిమాకు కీరవాణి మరో కొడుకు కాల బైరవ స్వరాలు సమకూర్చాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రితేష్ రానా డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా పూర్తి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఈ బుధవారం రానా చేతులు మీదుగా ఈ  చిత్ర ట్రైలర్ విడుదలైంది. అంతేకాదు ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  
 
ఈ మూవీ ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో రాజమౌళి ఆ సినిమాను ఉద్దేశిస్తూ మా ఇద్దరు కుర్రాళ్లు శ్రీ సింహ, కాలభైరవ ఈ మూవీతో తెరంగేట్రం చేస్తున్నారు. నాకెంతో ఎగ్జైంట్మెంట్‌గా ఉందన్నారు. మూవీ విడుదల రోజున ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ డుమ్మా కొడుతున్నట్టు ట్వీట్ చేసాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు : నోటీసులిచ్చిన పోలీసులు

ఆత్మార్పణ చేసుకుంటే దేవుడుకి దగ్గరవుతాం... స్వర్గం ప్రాప్తిస్తుందంటూ మహిళ ఆత్మహత్య

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments