Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపులర్ సీరియల్ నుంచి తప్పుకున్న రాధిక, ఏమైందంటే?

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:42 IST)
వెండితెరపైన మాత్రమే కాదు.. బుల్లితెరపైనా రాధికకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న రాధిక ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆశక్తిగా తిలకించే ఒక సీరియల్ నుంచి ఆమె తప్పుకోవడమే ఇప్పుడు హాట్ టాపిక్.
 
చిత్తి-2.. ఈ సీరియల్‌ను తమిళ ప్రజలు బాగా ఆదరిస్తున్నారట. ఈ సీరియల్ సమయం అయితే చాలు ఇంట్లో టీవీలకు అతుక్కుపోతారట ఆడవారు. అందుకే సన్ టీవీలో ఈ సీరియల్స్ బాగా ప్రేక్షకాదరణ పొందింది. అందులో ముఖ్య కారణం సినీ నటి రాధిక. ఈ సీరియల్లో ఆమె కీ రోల్ పోషించారట.
 
ఇదిలా ఉంటే రాధిక సరిగ్గా వారం క్రితం ఆ సీరియల్ నుంచి తప్పుకున్నారట. ఎప్పుడూ షూటింగ్ స్పాట్లో హడావిడిగా అందరితోను కలివిడిగా మాట్లాడే రాధిక సీరియల్ నుంచి తప్పుకోవడం మాత్రం అందులో ఉన్న నటీనటులను బాగా ఆవేదనకు గురిచేసిందట. 
 
అందుకు ముఖ్య కారణం తాను రాజకీయాల్లోకి వెళుతుండడం. ముఖ్యంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండడమేనట. అందులోను తాను అడిగిన టైంను షూటింగ్‌కు కేటాయించకపోవడంతో రాధిక తీవ్రంగా ఆవేదనకు గురై సీరియల్ నుంచి తప్పుకున్నదట. సీరియల్లో పనిచేస్తున్న టీంకు ఏమోగానీ తమిళ ప్రజలు మాత్రం రాధిక సీరియల్ నుంచి వెళ్ళిపోయిందని తెలుసుకుని తెగ బాధపడిపోతున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments