Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెయింటర్‌గా మారిన హీరోయిన్ (హాటెస్ట్ ఫోటోలు)

బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే. ఈమె ప్రస్తుతం ఓ పెయింటర్‌గా మారింది. టాలీవుడ్‌లో ప్రకాశ్ రాజ్ నటించిన 'ధోనీ' చిత్రంలో వెండితెరకు పరిచయమైంది.

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (10:47 IST)
బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే. ఈమె ప్రస్తుతం ఓ పెయింటర్‌గా మారింది.
 
టాలీవుడ్‌లో ప్రకాశ్ రాజ్ నటించిన 'ధోనీ' చిత్రంలో వెండితెరకు పరిచయమైంది.
 
ఆ తర్వాత బాలకృష్ణతోనూ కొన్ని సినిమాల్లో నటించింది.
 
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలీ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించింది.
 
ఇలా, అటు తమిళ్, ఇటు బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాధిక.. తాజాగా జీక్యూ మేగజైన్ కోసం ఫోటోషూట్‌లో పాల్గొన్నది.
 
ఆ ఫోటోషూట్‌లో బోల్డ్ లుక్‌తో పెయింటర్‌గా దర్శనమిచ్చింది.
 
రాధిక ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
 
కాగా, బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ప్యాడ్ మ్యాన్‌లో రాధికా ఆప్టే పక్కా పల్లెటూరి మహిళగా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments