Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెయింటర్‌గా మారిన హీరోయిన్ (హాటెస్ట్ ఫోటోలు)

బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే. ఈమె ప్రస్తుతం ఓ పెయింటర్‌గా మారింది. టాలీవుడ్‌లో ప్రకాశ్ రాజ్ నటించిన 'ధోనీ' చిత్రంలో వెండితెరకు పరిచయమైంది.

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (10:47 IST)
బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే. ఈమె ప్రస్తుతం ఓ పెయింటర్‌గా మారింది.
 
టాలీవుడ్‌లో ప్రకాశ్ రాజ్ నటించిన 'ధోనీ' చిత్రంలో వెండితెరకు పరిచయమైంది.
 
ఆ తర్వాత బాలకృష్ణతోనూ కొన్ని సినిమాల్లో నటించింది.
 
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలీ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించింది.
 
ఇలా, అటు తమిళ్, ఇటు బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాధిక.. తాజాగా జీక్యూ మేగజైన్ కోసం ఫోటోషూట్‌లో పాల్గొన్నది.
 
ఆ ఫోటోషూట్‌లో బోల్డ్ లుక్‌తో పెయింటర్‌గా దర్శనమిచ్చింది.
 
రాధిక ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
 
కాగా, బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ప్యాడ్ మ్యాన్‌లో రాధికా ఆప్టే పక్కా పల్లెటూరి మహిళగా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments