Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెయింటర్‌గా మారిన హీరోయిన్ (హాటెస్ట్ ఫోటోలు)

బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే. ఈమె ప్రస్తుతం ఓ పెయింటర్‌గా మారింది. టాలీవుడ్‌లో ప్రకాశ్ రాజ్ నటించిన 'ధోనీ' చిత్రంలో వెండితెరకు పరిచయమైంది.

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (10:47 IST)
బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే. ఈమె ప్రస్తుతం ఓ పెయింటర్‌గా మారింది.
 
టాలీవుడ్‌లో ప్రకాశ్ రాజ్ నటించిన 'ధోనీ' చిత్రంలో వెండితెరకు పరిచయమైంది.
 
ఆ తర్వాత బాలకృష్ణతోనూ కొన్ని సినిమాల్లో నటించింది.
 
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలీ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించింది.
 
ఇలా, అటు తమిళ్, ఇటు బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాధిక.. తాజాగా జీక్యూ మేగజైన్ కోసం ఫోటోషూట్‌లో పాల్గొన్నది.
 
ఆ ఫోటోషూట్‌లో బోల్డ్ లుక్‌తో పెయింటర్‌గా దర్శనమిచ్చింది.
 
రాధిక ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
 
కాగా, బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ప్యాడ్ మ్యాన్‌లో రాధికా ఆప్టే పక్కా పల్లెటూరి మహిళగా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments