Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధేశ్యామ్ సినిమా వాయిదా: ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (12:07 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ వాయిదా ప‌డింది. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తెర‌కెక్కించాడు. క‌రోనా ఆంక్ష‌ల నేప‌థ్యంలో మూవీని వాయిదా వేశారు. క‌రోనా నేప‌థ్యంలో థియేటర్లను మూసి వేయాలని పలు ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. 
 
ఈ నేపథ్యంలో జనవరి 14వ తేదీన విడుదల కానున్న రాధేశ్యామ్ సినిమాను వాయిదా వేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటన చేసింది. అంతేకాదు ఈ సినిమాను వాయిదా వేసినందుకు ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు కూడా చెప్పింది చిత్ర బృందం.
 
అలాగే ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలో విడుదల చేస్తామన్నారు. దానికి సంబంధించిన తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది చిత్ర బృందం. ఈ మేర‌కు యూవీ క్రియేష‌న్స్ ట్వీట్ చేసింది. ఇక ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments