Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి జై కొడితే అవార్డు ఖాయం : పార్తిబన్

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (12:49 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జై కొడితే అవార్డు ఖాయమని సినీ దర్శకుడు ఆర్.పార్తిబన్ అన్నారు. బాలీవుడ్ నటుడ్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం "లాల్ సింగ్ చడ్డా".  ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో తెరకెక్కనుంది. 
 
సినిమా సెలెబ్రిటీల కోసం ప్రివ్యూషోను ప్రదర్శించారు. ఈ షోను తిలకించిన తర్వాత హీరో, నిర్మాత అమీర్ ఖాన్‌ను ఆయన అభినందించారు. ఆ తర్వాత ఆర్.పార్తిబన్ మాట్లాడుతూ, లాల్ సింగ్ చడ్డా చాలా అద్భుతంగా ఉందన్నారు. మోడీకి జై కొడితే అవార్డు ఖాయమని ఆయన అన్నారు.
 
కాగా, ఆర్.పార్తిబన్ తెరకెక్కించిన "ఇరవిన్ నిళల్" చిత్రం దేశంలో నిర్మితమైన నాన్ లీనియర్ సింగిల్ షాట్ మూవీగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి అవార్డులు ఖాయమని అనేక మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments