ప్రధాని మోడీకి జై కొడితే అవార్డు ఖాయం : పార్తిబన్

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (12:49 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జై కొడితే అవార్డు ఖాయమని సినీ దర్శకుడు ఆర్.పార్తిబన్ అన్నారు. బాలీవుడ్ నటుడ్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం "లాల్ సింగ్ చడ్డా".  ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో తెరకెక్కనుంది. 
 
సినిమా సెలెబ్రిటీల కోసం ప్రివ్యూషోను ప్రదర్శించారు. ఈ షోను తిలకించిన తర్వాత హీరో, నిర్మాత అమీర్ ఖాన్‌ను ఆయన అభినందించారు. ఆ తర్వాత ఆర్.పార్తిబన్ మాట్లాడుతూ, లాల్ సింగ్ చడ్డా చాలా అద్భుతంగా ఉందన్నారు. మోడీకి జై కొడితే అవార్డు ఖాయమని ఆయన అన్నారు.
 
కాగా, ఆర్.పార్తిబన్ తెరకెక్కించిన "ఇరవిన్ నిళల్" చిత్రం దేశంలో నిర్మితమైన నాన్ లీనియర్ సింగిల్ షాట్ మూవీగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి అవార్డులు ఖాయమని అనేక మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments