Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి జై కొడితే అవార్డు ఖాయం : పార్తిబన్

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (12:49 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జై కొడితే అవార్డు ఖాయమని సినీ దర్శకుడు ఆర్.పార్తిబన్ అన్నారు. బాలీవుడ్ నటుడ్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం "లాల్ సింగ్ చడ్డా".  ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో తెరకెక్కనుంది. 
 
సినిమా సెలెబ్రిటీల కోసం ప్రివ్యూషోను ప్రదర్శించారు. ఈ షోను తిలకించిన తర్వాత హీరో, నిర్మాత అమీర్ ఖాన్‌ను ఆయన అభినందించారు. ఆ తర్వాత ఆర్.పార్తిబన్ మాట్లాడుతూ, లాల్ సింగ్ చడ్డా చాలా అద్భుతంగా ఉందన్నారు. మోడీకి జై కొడితే అవార్డు ఖాయమని ఆయన అన్నారు.
 
కాగా, ఆర్.పార్తిబన్ తెరకెక్కించిన "ఇరవిన్ నిళల్" చిత్రం దేశంలో నిర్మితమైన నాన్ లీనియర్ సింగిల్ షాట్ మూవీగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి అవార్డులు ఖాయమని అనేక మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments