Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇండియా ఆన్ ఫిల్మ్'లో చిత్రాల ప్రదర్శన.. బాహుబలి-2ను వీక్షించనున్న మోడీ - బ్రిటీష్ రాణి

స్వతంత్ర భారతదేశం 70 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ‘ఇండియా ఆన్ ఫిల్మ్’ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమం వచ్చే నెల 24వ తేదీన జరుగనుంది. ఈ ఇండియన్ ఆన్ ఫిల్మ్ కార

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (17:33 IST)
స్వతంత్ర భారతదేశం 70 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ‘ఇండియా ఆన్ ఫిల్మ్’ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమం వచ్చే నెల 24వ తేదీన జరుగనుంది. ఈ ఇండియన్ ఆన్ ఫిల్మ్ కార్యక్రమంలో పలు భారతీయ చలనచిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ జాబితాలో "బాహుబలి-2" కూడా ఉంది. 
 
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రెండేళ్ల క్రితం తెరకెక్కించిన ‘బాహుబలి : ది బిగినింగ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండో భాగం ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ కూడా వచ్చే నెలలో విడుదల కానుంది. ఇండియన్ ఆన్ ఫిల్మ్‌లో ప్రదర్శించనున్న ఈ చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2 వీక్షించనున్నట్లు సమాచారం. అయితే, ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ మంతి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments