29వ తేదీ ఉదయం 9.45 గంటలకు 'పుష్ప' నుంచి బిగ్ అప్డేట్

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (18:15 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - హీరోయిన్ రష్మిక మందన్నా కాంబినేషన్‌లో కె.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "పుష్ప". రెండు భాగాలుగా విడుదలకానుంది. ఇప్పటికే తొలి భాగం చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
 
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న "పుష్ప" సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
 
ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. ఇందులోభాగంగానే ఇప్పటికే రాజమండ్రిలో జరుగుతున్న షూటింగ్ ఫోటోలు ఇటీవలే సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. 
 
బుధవారం ఉదయం 9.45 గంటలకు రష్మిక మందానకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. దీంతో పుష్ప ఫాన్స్‌లో సందడి మొదలైంది. కాగా ఈ మూవీ పార్ట్ -1 ను ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 25వ తారుఖున అన్నీ థియేటర్ల‌లో విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

ఏపీపై మొంథా తుఫాను తీవ్ర ప్రభావం : బాబు - పవన్ ఉన్నతస్థాయి సమీక్ష

నా చావుకి నా భార్య ఆమె ప్రియుడే కారణం: భర్త సూసైడ్

కోస్తా జిల్లాల జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు బంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments