Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ చనిపోతే లక్ష్మీపార్వతీ చక్కగా టీ తాగింది..

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (22:18 IST)
ప్రముఖ నటీమణులలో ఒకరైన పూజిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఒక సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ భార్య పాత్రలో తాను నటించానని నిజంగా ఎన్టీఆర్ చనిపోయిన సమయంలో తాను ఆయన ఇంటికి వెళ్లానని పూజిత పేర్కొంది. 
 
ఎన్టీఆర్ చనిపోయిన సమయంలో లక్ష్మీ పార్వతి గారు చక్కగా కూర్చుని టీ తాగారని పీవీ నరసింహారావు గారు వచ్చిన వెంటనే శవంపై పడిపోయి ఏడ్చారని పూజిత తెలిపింది. 
 
అదే సీన్ తాను చేయడంతో కేసు పెడుతున్నామని, బాంబులతో లేపేస్తామని బెదిరించారని పూజిత వెల్లడించింది. ఆ తర్వాత లక్ష్మీపార్వతి తనతో సరిగ్గా మాట్లాడలేదని పూజిత వెల్లడించింది. 
 
తనకు రావాల్సిన పారితోషికం చాలానే ఉందని పూజిత చెప్పింది. ఒక నిర్మాత తనకు రావాల్సిన పారితోషికం అడిగితే కష్టాల్లో ఉన్నానని ఎప్పుడూ చెబుతాడని పూజిత తెలిపింది. అయితే ఆ నిర్మాత జ్యువెలరీ షాప్ లో లేదా బ్యాంక్‌లో ఎక్కువగా కనిపిస్తాడని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments