Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ అగ్ర నిర్మాత వికాస్ మోహన్ కన్నుమూత

Webdunia
మంగళవారం, 31 మే 2016 (14:44 IST)
ప్రముఖ బాలీవుడ్ చిత్రాల అగ్ర నిర్మాత, ట్రేడ్ ఎనలిస్ట్ వికాస్ మోహన్ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం ఆయనకి గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన క్లిటికేర్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. 
 
వికాస్ మాధురీదీక్షిత్, అక్షయ్ కుమార్ నటించిన అర్జూ (1999) చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతగానే కాకుండా పలు చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించారు. ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నామని కుటుంబసభ్యులు తెలిపారు. వికాస్ మృతిపై బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments