Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక చోప్రాపై రిగ్గింగ్ ఆరోపణలు... ఎలా గెలుచుకోగలిగింది..? (video)

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (14:58 IST)
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాపై రిగ్గింగ్ ఆరోపణలు వచ్చాయి. 2000 సంవత్సరంలో జరిగిన మిస్ వరల్డ్‌ పోటీల్లో ప్రియాంక చోప్రా రిగ్గింగ్ చేసి ఆ పోటీలో విజేతగా నిలిచిందని మాజీ మిస్ బార్బడోస్ లీలానీ మెక్‌కానీ ఆరోపణలు గుప్పించింది. 
 
22 ఏళ్ల తర్వాత లీలానీ మెక్ కానీ ఇలా ఆరోపణలు చేయడానికి కారణం ఇటీవల జరిగిన మిస్ యూఎస్ఏ 2022 పోటీలు కావడం గమనార్హం. ఈ పోటీలో రిగ్గింగ్ జరిగిందని వార్తలు రావడంతో.. 2000 నాటి ఘటనని లీలానీ మెక్‌కానీ తెరపైకి తీసుకొచ్చింది. మిస్ యుఎస్‌ఏ 2022 గాబ్రియేల్‌ విజేతగా నిలిచింది.
 
అప్పట్లో ప్రియాంక చోప్రా ఓ కాంపిటేషన్‌లో మేము అంతా ఒక టైప్ స్విమ్ సూట్ వేసుకుంటే.. తను వేరే టైప్ స్విమ్ సూట్ వేసుకునేది. అయినా.. జడ్డిలు ఆమెకి అభ్యంతరం చెప్పలేదు. అలానే డిజైనర్ కూడా ప్రియాంకకి సపరేట్‌గా ఫ్రాక్స్ డిజైన్ చేశాడు. అన్నింటికీ మించి 1999లో ప్రియాంక చోప్రా మిస్ ఇండియా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కానీ.. ఏడాదిలోపే మిస్ వరల్డ్‌ని ఎలా గెలుచుకోగలిగింది? రిగ్గింగ్ చేసి ఆమెని విజేతగా నిలిపారని చెప్పుకొచ్చింది.
 
లీలానీ మెక్‌కానీ ఆరోపణలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 22 ఏళ్ల నుంచి ఎందుకు ఈ విషయంపై స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రియాంక చోప్రా మాత్రం ఏమాత్రం స్పందించలేదు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments