Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రోలర్స్‌కు చెక్ పెట్టిన ప్రియమణి.. "మిస్ యు ముస్తఫా రాజ్" అంటూ లవ్‌సింబల్

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (11:11 IST)
Priyamani
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రహీరోయిన్‌గా ముద్ర వేసుకుని.. వివాహం తర్వాత సినిమాలకు కాస్త దూరమై ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ప్రియమణి. నారప్ప సినిమాతో వెండితెరపై తన రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. ఫ్యామిలీ మ్యాన్2లోనూ మెరిసింది. 
 
తాజాగా భామ కలాపం వెబ్ సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తన భర్త ముస్తఫాతో కలిసి వుండట్లేదని.. ఆమెకు ముస్తఫాకు విడాకులు అయ్యాయని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ప్రియమణి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ప్రియమణిపై ట్రోల్స్ మొదలైయ్యాయి. 
 
అయితే ట్రోలర్స్ ప్రియమణి సరిగ్గా గుణపాఠం చెప్పింది. దీపావళి సందర్భంగా తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోను నెట్టింట పోస్టు చేసింది. అలాగే అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. 
 
అంతేగాకుండా.. "మిస్ యు ముస్తఫా రాజ్" అంటూ లవ్ సింబల్ షేర్ చేసింది. దీంతో ట్రోలర్స్ నోరు మూసినట్లైంది. ముస్తఫా ప్రస్తుతం అమెరికాలో వుంటున్నారు. సినిమా షూటింగ్‌ల కారణంగా ప్రియమణి ఇండియాలో వుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife Drinks My Blood: నా భార్య నా గుండెలపై కూర్చుని రక్తం తాగుతోంది సార్..కానిస్టేబుల్ వివరణ వైరల్

పెళ్లికి నో చెప్పిందని.. నోట్లో విషం పోశాడు.. కత్తితో గొంతు కోశాడు.. అదే కత్తితో ఆత్మహత్య

ప్రేమ పెళ్లి.. వరకట్నం వేధింపులు... భర్త హాలులో నిద్ర.. టెక్కీ భార్య బెడ్‌రూమ్‌లో..?

ఆన్ లైన్ బెట్టింగులో మోసపోయా, అందుకే పింఛన్ డబ్బు పట్టుకెళ్తున్నా: సారీ కలెక్టర్ గారూ (video)

బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావు అరెస్టు - 14 కేజీల బంగారం స్వాధీనం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

తర్వాతి కథనం
Show comments