Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్ర దర్శక నిర్మాతలపై నటి ప్రియమణి ఫిర్యాదు.. ఎందుకంటే?

సినీ నటి ప్రియమణి వార్తలకెక్కింది. ఓ చిత్ర దర్శకుడు నిర్మాతపై ఫిర్యాదు చేసింది. తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా తన ఫోటోలను వాడుకున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఆమె మూవీ ఆర్టిస్ట్ అసో

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (11:47 IST)
సినీ నటి ప్రియమణి వార్తలకెక్కింది. ఓ చిత్ర దర్శకుడు నిర్మాతపై ఫిర్యాదు చేసింది. తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా తన ఫోటోలను వాడుకున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా) ఫిర్యాదు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఐదేళ్ల క్రితం ప్రియమణి హీరోయిన్‌గా "అంగుళిక" అనే సినిమా ప్రారంభమైంది. ప్రియమణి ఈ సినిమాకు సైన్ చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో చిత్రబృందం వేరొక లీడింగ్ నటితో సినిమాను కంప్లీట్ చేసింది. 
 
కానీ చిత్రబృందం తన ఇమేజెస్‌ను టీజర్‌లో యూజ్ చేశారని ప్రియమణి మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్(మా)కు కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదను ఆమె మేనేజర్ హరినాథ్ అందించారు. ఆ చిత్రం నుంచి తాను తప్పుకున్నప్పటికీ తన ఫోటోలను ఏ విధంగా వాడుకుంటారని ఆమె ప్రశ్నిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments