Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 18న 'శ్రీమంతుడు' ఆడియో విడుదల.. తేదీ ఖరారు..

Webdunia
మంగళవారం, 7 జులై 2015 (09:54 IST)
ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీమంతుడు' ఆడియో విడుదలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. జూలై 18వ తేదిన ఈ వేడుకను నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈ చిత్రాన్ని ఆగస్టు ఏడో తేదిన విడుదల చేయదలచారు. ప్రస్తుతం చిత్ర పోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
 
ఈ చిత్రంలో మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర ఆడియో వేడుకను నిర్వహించేందుకుగాను మాదాపూర్‌లోని శిల్పకళా వేదిక ఆడిటోరియంను బుక్ చేశారు. ఆ రోజు కార్యక్రమాన్ని విభిన్నమైన వేడుకలా నిర్వహించడానికి చిత్ర నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments