Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ బాబు రౌడీయిజం, బూతులను హైలెట్ చేసిన ప్రకాష్ రాజ్

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (17:42 IST)
మా ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్‌ను ఓడించి గెలిచారు. అయితే ప్రకాష్ రాజ్ ఓడిపోయినా తర్వాత మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఈ విషయంపై మంచు విష్ణు కూడా స్పందించాడు. పరాజయం తర్వాత ప్రకాష్ రాజ్ చాలా సీరియస్‌గా ఉన్నాడు. మంచు విష్ణు కలిసి మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పిన రాజినామా వెనక్కి తీసుకోవాలని కోరిన ప్రకాష్ రాజ్ మాత్రం ఎక్కడ తగ్గకుండా ఉన్నాడు.
 
తన రాజీనామా నిర్ణయం వెనుక లోతైన అర్ధం ఉందని మొన్న సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ మరొకసారి గొడవలు రేపే విధంగా మాట్లాడారు. ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఒక లేఖను రాసారు. 
 
మా ఎన్నికల్లో మోహన్ బాబు రౌడీయిజం, బూతులను హైలెట్ చేస్తూ లేఖ రాయడంతో మరొకసారి వివాదం రాజుకుంది. ఎన్నికలకు సంబంధించిన సిసి టివి ఫుటేజ్ ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాసారు.
 
వీలైనంత త్వరగా ఆ సిసిటివి ఫుటేజ్ ఇవ్వకపోతే దానిని మాయం చేస్తారని ఆయన కోరారు. కొందరు సభ్యులను గాయపరిచారని ఆ సిసి టివి ఫుటేజ్ బయటకు వస్తే అన్ని తెలుస్తాయని తెలిపారు. దీనిపై కృష్ణ మోహన్ స్పందిస్తూ సిసి టీవీ ఫుటేజ్ సేఫ్ గానే ఉందని నిబంధనలు ప్రకారం ఎవరు అడిగిన ఇస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో వర్షాలే వర్షాలు...

Supreme Court: వీధుల్లో కుక్కలు తిరగడం ఎందుకు? సుప్రీం కోర్టు సీరియస్.. అలెర్ట్ అవసరం (వీడియో)

బంగ్లాదేశ్ బాలికపై 200మంది లైంగిక దాడి.. 3 నెలల పాటు నరకం చూపించారు..

12 యేళ్ల బంగ్లాదేశ్ బాలికపై 200 మంది అఘాయిత్యం - 10 మంది అరెస్టు

కౌలాలంపూర్-చెన్నై కార్గో విమానం ఇంజిన్‌లో మంటలు.. ఎవరికి ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments