Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీళ్లు పెట్టుకుని.. అలిగివెళ్లిపోయిన ప్రకాష్ రాజ్.. ఏమైంది?

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (11:30 IST)
మా ఎన్నికల హడావుడి అంతా ఇంతా కాదు.. మా పోటీదారులు ప్రకాష్ రాజ్, మంచు మనోజ్‌ల మధ్య వార్ జరుగుతోంది. నువ్వా నేనా అన్నట్లు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ మా ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రెస్ మీట్‌లో భావోద్వేగానికి గురైయ్యారు. మా ఎన్నికల్లో నేనేక్కడ గెలుస్తాను అంటూ భావోద్వేదానికి గురయ్యారు. అంతే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇదంతా మంగళవారం ప్రకాష్ రాజ్ పెట్టిన ప్రెస్ మీట్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టారు. 
 
ఈ ప్రెస్ మీట్‌లో ప్రధానంగా మంచు మనోజ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా జరుగుతున్న ఈ ఎన్నికల ద్వారా తానెక్కడ గెలుస్తానని నిరాశకు గురయ్యారు. శరత్ బాబు లాంటి తారల మెంబర్ షిప్ పైసలు కూడా మనోజ్ కట్టేసి గెలుపొందేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మా ఎన్నికలను మంచు మనోజ్ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. 
 
అంతేగాకుండా భావోద్వేగానికి లోనై.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంకేముంది.. అంతా అయిపోందన్నట్లు ప్రెస్ మీట్ నుంచి కన్నీళ్లతో అర్థాంతరంగా వెళ్లిపోయారు. అయితే మా ఎన్నికల్లో ఈసారి అనూహ్య పరిణామాలు చోటుచేసుకునేందుకు ప్రకాష్ రాజే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. మా ఎన్నికలు సాదాసీదాగా జరిగిపోతాయని... ఈసారి రాజకీయ ఎన్నికలను మా ఎన్నికలు తలపిస్తున్నాయని చర్చించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments