Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క భాషలోనే 3500 స్క్రీన్లలో ప్రభాస్ "సాహో"

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "సాహో". దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పైగా, 'బాహుబలి' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న స

Webdunia
ఆదివారం, 29 జులై 2018 (10:38 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "సాహో". దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పైగా, 'బాహుబలి' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో సాహోపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
 
ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ తెలుగుతో సమానంగా హిందీ మార్కెట్‌పై గురిపెట్టింది. తాజా సమాచారం మేరకు నిర్మాతలు ఈ చిత్రాన్ని కేవలం ఒక్క హిందీలోనే 3500 స్క్రీన్లలో విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారట. 
 
హిందీలోనే ఇలావుంటే ఇక ప్రధాన మార్కెట్ తెలుగులో ఏ స్థాయిలో విడుదలచేస్తారో చూడాలి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ నెలలో విడుదలకానుంది. ఈ చిత్రంలో శ్రద్ద కపూర్ కథానాయకిగా నటిస్తోంది. అలాగే, పలువురు బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments