Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క భాషలోనే 3500 స్క్రీన్లలో ప్రభాస్ "సాహో"

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "సాహో". దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పైగా, 'బాహుబలి' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న స

Webdunia
ఆదివారం, 29 జులై 2018 (10:38 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "సాహో". దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పైగా, 'బాహుబలి' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో సాహోపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
 
ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ తెలుగుతో సమానంగా హిందీ మార్కెట్‌పై గురిపెట్టింది. తాజా సమాచారం మేరకు నిర్మాతలు ఈ చిత్రాన్ని కేవలం ఒక్క హిందీలోనే 3500 స్క్రీన్లలో విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారట. 
 
హిందీలోనే ఇలావుంటే ఇక ప్రధాన మార్కెట్ తెలుగులో ఏ స్థాయిలో విడుదలచేస్తారో చూడాలి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ నెలలో విడుదలకానుంది. ఈ చిత్రంలో శ్రద్ద కపూర్ కథానాయకిగా నటిస్తోంది. అలాగే, పలువురు బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments