Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ప్రభాస్'' అదుర్స్.. ఎఫ్‌బీలో 22 మిలియన్ వ్యూవర్స్‌

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (14:42 IST)
'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా మూవీస్ మీదనే దృష్టి పెట్టిన ప్రభాస్ 'సాహో'లో నటించాడు. ఆ సినిమా ఉత్తరాదిన ఓ రేంజ్ తో దుమ్ముదులిపేసింది. ఇప్పుడు 'రాధేశ్యామ్' విడుదలకు తుదిమెరుగులు దిద్దుకుంటోంది. దీనితో పాటు అటు 'సలార్'ను, ఇటు 'ఆదిపురుష్'నూ కూడా సెట్ చేసేశాడు ప్రభాస్. ఈ రెండు సినిమాలు వచ్చే యేడాది బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. 
 
ఇక వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో సైన్స్ ఫిక్షన్ మూవీ ఉండనే ఉంది. ఒకేసారి ఇన్ని పాన్ ఇండియా మూవీస్‌లో నటిస్తున్నాడు కాబట్టే జాతీయంగా, అంతర్జాతీయంగా అతని సినిమాల అప్ డేట్స్ తెలుసుకునే వారి సంఖ్య మిలియన్స్‌కు చేరిపోయింది. 
 
ఇటీవలే ఫేస్‌బుక్‌లో 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ను క్రాస్ చేసిన ప్రభాస్... ఇప్పుడు 22 మిలియన్ వ్యూవర్స్‌ను దాటేశాడు. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ప్రభాస్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 6.3 మిలియన్లు ఉంది. నిజంగా ప్రభాస్ సోషల్ మీడియాను సీరియస్‌గా తీసుకుని రెగ్యులర్‌గా అప్ డేట్స్ ఇస్తే... వీళ్ళ సంఖ్య ఇంకెంతగా పెరిగిపోతుందో ఊహించడం కూడా కష్టమే.డం కూడా కష్టమే.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments