Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ప్రభాస్'' అదుర్స్.. ఎఫ్‌బీలో 22 మిలియన్ వ్యూవర్స్‌

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (14:42 IST)
'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా మూవీస్ మీదనే దృష్టి పెట్టిన ప్రభాస్ 'సాహో'లో నటించాడు. ఆ సినిమా ఉత్తరాదిన ఓ రేంజ్ తో దుమ్ముదులిపేసింది. ఇప్పుడు 'రాధేశ్యామ్' విడుదలకు తుదిమెరుగులు దిద్దుకుంటోంది. దీనితో పాటు అటు 'సలార్'ను, ఇటు 'ఆదిపురుష్'నూ కూడా సెట్ చేసేశాడు ప్రభాస్. ఈ రెండు సినిమాలు వచ్చే యేడాది బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. 
 
ఇక వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో సైన్స్ ఫిక్షన్ మూవీ ఉండనే ఉంది. ఒకేసారి ఇన్ని పాన్ ఇండియా మూవీస్‌లో నటిస్తున్నాడు కాబట్టే జాతీయంగా, అంతర్జాతీయంగా అతని సినిమాల అప్ డేట్స్ తెలుసుకునే వారి సంఖ్య మిలియన్స్‌కు చేరిపోయింది. 
 
ఇటీవలే ఫేస్‌బుక్‌లో 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ను క్రాస్ చేసిన ప్రభాస్... ఇప్పుడు 22 మిలియన్ వ్యూవర్స్‌ను దాటేశాడు. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ప్రభాస్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 6.3 మిలియన్లు ఉంది. నిజంగా ప్రభాస్ సోషల్ మీడియాను సీరియస్‌గా తీసుకుని రెగ్యులర్‌గా అప్ డేట్స్ ఇస్తే... వీళ్ళ సంఖ్య ఇంకెంతగా పెరిగిపోతుందో ఊహించడం కూడా కష్టమే.డం కూడా కష్టమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!

ఏపీలో 4 రోజుల పాటు వడగళ్ల వర్షం ... ఈదురు గాలులు వీచే అవకాశం... ఐఎండీ

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

భర్త నాలుకను కొరికేసిన భార్య... ఎందుకో తెలుసా?

Viral Post from NTR Trust: ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆహార పదార్థాల జాబితా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments