Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ప్రభాస్'' అదుర్స్.. ఎఫ్‌బీలో 22 మిలియన్ వ్యూవర్స్‌

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (14:42 IST)
'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా మూవీస్ మీదనే దృష్టి పెట్టిన ప్రభాస్ 'సాహో'లో నటించాడు. ఆ సినిమా ఉత్తరాదిన ఓ రేంజ్ తో దుమ్ముదులిపేసింది. ఇప్పుడు 'రాధేశ్యామ్' విడుదలకు తుదిమెరుగులు దిద్దుకుంటోంది. దీనితో పాటు అటు 'సలార్'ను, ఇటు 'ఆదిపురుష్'నూ కూడా సెట్ చేసేశాడు ప్రభాస్. ఈ రెండు సినిమాలు వచ్చే యేడాది బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. 
 
ఇక వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో సైన్స్ ఫిక్షన్ మూవీ ఉండనే ఉంది. ఒకేసారి ఇన్ని పాన్ ఇండియా మూవీస్‌లో నటిస్తున్నాడు కాబట్టే జాతీయంగా, అంతర్జాతీయంగా అతని సినిమాల అప్ డేట్స్ తెలుసుకునే వారి సంఖ్య మిలియన్స్‌కు చేరిపోయింది. 
 
ఇటీవలే ఫేస్‌బుక్‌లో 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ను క్రాస్ చేసిన ప్రభాస్... ఇప్పుడు 22 మిలియన్ వ్యూవర్స్‌ను దాటేశాడు. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ప్రభాస్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 6.3 మిలియన్లు ఉంది. నిజంగా ప్రభాస్ సోషల్ మీడియాను సీరియస్‌గా తీసుకుని రెగ్యులర్‌గా అప్ డేట్స్ ఇస్తే... వీళ్ళ సంఖ్య ఇంకెంతగా పెరిగిపోతుందో ఊహించడం కూడా కష్టమే.డం కూడా కష్టమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments