Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్యకు గురైన అభిమాని వినోద్.. కుటుంబ పరామర్శకు తిరుపతికి పవన్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తిరుపతికి వెళుతున్నారు. కర్ణాటకలోని కోలార్‌లో హత్యకు గురైన తన అభిమాని వినోద్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన తిరుపతికి వస్తున్నారు.

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (10:09 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తిరుపతికి వెళుతున్నారు. కర్ణాటకలోని కోలార్‌లో హత్యకు గురైన తన అభిమాని వినోద్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన తిరుపతికి వస్తున్నారు. 
 
సినీ అభిమానుల మధ్య భగ్గుమన్న విభేదాలు కారణంగా వినోద్‌ కుమార్ (24) ఆదివారం హత్యకు గురైన విషయం తెల్సిందే. కోలారు సమీపంలోని నరసాపురం పారిశ్రామిక వాడలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరుగగా, ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
వినోద్‌కుమార్‌ స్వస్థలం తిరుపతి. వినోద్‌ హత్య గురించి తెలియడంతో ఆవేదన చెందిన పవన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించి, గురువారం తిరుపతి వెళ్లి వినోద్‌ కుటుంబానికి వెళుతున్నారు.  

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments