Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు చిత్రపరిశ్రమను శాసిస్తున్న డబ్బు : పోసాని కృష్ణమురళి

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (18:27 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి యేటా సినీ నటులకు ఇచ్చే నంది అవార్డులపై సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నంది పురస్కారాలపై అనేక అపోహలు, ఉన్నాయన్నారు. గ్రూపులు, కులాల వారీగా పంచుకునేవారని ఆరోపించారు. ముఖ్యంగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ అవార్డుల పంపకాలు జరిగేవని విమర్శించారు. 
 
గతంలో తనకు టెంపర్ చిత్రంలో నటనకు గాను ఖర్మకాలి నంది అవార్డు ఇచ్చారన్నారు. తప్పక ఇవ్వని పరిస్థితుల్లో వేరే దారిలేక తనకు ఇచ్చారని చెప్పారు. తాను కూడా వెళ్లి ఆ అవార్డును స్వీకరించానని చెప్పారు. అసలు ఎవరెవరికి ఏయే అవార్డులు ఇచ్చారో చూశా. అపుడు అవార్డుల కమిటీలో 11 మంది ఒకే వర్గం వారే ఉన్నారు. 
 
దీంతో అవార్డులు ఇచ్చిన తీరు చూసి తనకు నచ్చక ఇచ్చిన అవార్డును సైతం వద్దని చెప్పినట్టు వెల్లడించారు. అవార్డులు అనేవి కులాలు, మతాలకు సంబంధం లేకుండా ఇవ్వాలన్నారు. తెలుగు చిత్రపరిశ్రమను శాసించేది కులాలు మతాలు కాదని, డబ్బు ఒక్కటే అని పోసాని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments