Webdunia - Bharat's app for daily news and videos

Install App

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (19:05 IST)
ప్రత్యక్ష, క్రియాశీలక రాజకీయాలకు టాటా చెబుతున్నట్టు సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళి ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటించారు. ఇకపై జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడబోనని స్పష్టంచేశారు. 
 
ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదనీ, వైసీపీనే కాదు ఇప్పటివరకు ఏ పార్టీలో తనకు సభ్యత్వం లేదని చెప్పారు. ఇకపై ఏ పార్టీని పొగడను.. మాట్లాడను.. విమర్శించనని స్పష్టం చేశారు. తనను ఎవరూ ఏమనలేదు.. ఎవరి గురించి ఇక మాట్లాడను. ఓటర్‌ లాగే ప్రశ్నించా.. మంచి చేస్తే వాళ్లకి సపోర్టు చేశా. ఇపుడు తన కుటుంబం, పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నట్టు పోసాని కృష్ణమురళి ప్రకటించారు. 
 
కాగా, గత వైకాపా ప్రభుత్వ హయాంలో నోటికి ఇష్టమొచ్చినట్టు పోసాని కృష్ణమురళి మాట్లాడిన విషయం తెల్సిందే. ఇపుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయనపై ఏపీ వ్యాప్తంగా వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు పోసాని రాజకీయాలను వదిలివేస్తున్నట్టు ప్రకటించారనే టాక్ వినిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌ను తిట్టిపోసిన బైరెడ్డి శబరి.. పులివెందుల జగన్ అడ్డా కాదు.. కూటమికి కంచుకోట

నీ భార్యను వదిలి నన్ను పెళ్లి చేసుకో.. స్వీటీ కుమారి.. అనుజ్ కశ్యప్ ఎవరు?

శివ..శివ... శివభక్తుడుకి కర్రీలో చికెన్ ముక్క

తెలంగాణాలో అతి భారీ వర్షాలు.. ఎప్పటి నుంచో తెలుసా?

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments