Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూనమ్ పాండేపై రూ.100కోట్ల పరువు నష్టం కేసు.. అరెస్ట్ చేయాలని?

సెల్వి
మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (12:06 IST)
నటి పూనమ్ పాండే ఇటీవల తన మరణాన్ని నకిలీదని డ్రామా చేసింది. తన మరణాన్ని ప్రచార కార్యక్రమంగా పేర్కొంది. దీంతో పూనమ్ పాండేపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు తన మరణాన్ని బూటకమని పూనమ్ పాండే పేర్కొంది. ఫలితంగా పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై రూ.100 కోట్ల పరువు నష్టం ఫిర్యాదు దాఖలైంది. 
 
ఫైజాన్ అన్సారీ అనే వ్యక్తి కాన్పూర్ పోలీస్‌లో కేసు నమోదు చేశాడు. పూనమ్ పాండే, ఆమె భర్త నటి మరణాన్ని అబద్ధం చేయడానికి కుమ్మక్కయ్యారని, క్యాన్సర్ తీవ్రతను చిన్నబుచ్చారని అన్సారీ పేర్కొన్నాడు. ఇలా చేయడం వలన చాలామంది ప్రజలకు ఎంతో బాధ కలిగించిందని, అదీ కాకుండా ఇది ఒక మోసపూరిత చర్య అని అతను తన ఫిర్యాదులో చెప్పాడు. అందుకని వారిద్దరినీ అరెస్టు చేసి, కాన్పూర్ కోర్టులో హాజరుపరచాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments