Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూనమ్ పాండేపై రూ.100కోట్ల పరువు నష్టం కేసు.. అరెస్ట్ చేయాలని?

సెల్వి
మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (12:06 IST)
నటి పూనమ్ పాండే ఇటీవల తన మరణాన్ని నకిలీదని డ్రామా చేసింది. తన మరణాన్ని ప్రచార కార్యక్రమంగా పేర్కొంది. దీంతో పూనమ్ పాండేపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు తన మరణాన్ని బూటకమని పూనమ్ పాండే పేర్కొంది. ఫలితంగా పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై రూ.100 కోట్ల పరువు నష్టం ఫిర్యాదు దాఖలైంది. 
 
ఫైజాన్ అన్సారీ అనే వ్యక్తి కాన్పూర్ పోలీస్‌లో కేసు నమోదు చేశాడు. పూనమ్ పాండే, ఆమె భర్త నటి మరణాన్ని అబద్ధం చేయడానికి కుమ్మక్కయ్యారని, క్యాన్సర్ తీవ్రతను చిన్నబుచ్చారని అన్సారీ పేర్కొన్నాడు. ఇలా చేయడం వలన చాలామంది ప్రజలకు ఎంతో బాధ కలిగించిందని, అదీ కాకుండా ఇది ఒక మోసపూరిత చర్య అని అతను తన ఫిర్యాదులో చెప్పాడు. అందుకని వారిద్దరినీ అరెస్టు చేసి, కాన్పూర్ కోర్టులో హాజరుపరచాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

12ఏళ్లు డ్యూటీ చేయని కానిస్టేబుల్.. జీతం మాత్రం రూ.28లక్షలు తీసుకున్నాడు..

Amarnath Yatra: నాలుగు రోజుల్లో అమర్‌నాథ్ యాత్రలో 70,000 మంది భక్తులు

ఏపీలో కుక్కను.. తెలంగాణాలో ఎద్దును ఢీకొన్న వందే భారత్ రైళ్లు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments