Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్యలోని పూజా, చ‌ర‌ణ్ నీలాంబ‌రి.. పాట‌కు స్పంద‌న‌

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (11:23 IST)
Pooja- charan
నీలాంబ‌రి.. నీలాంబ‌రి.. నీలా ఎవ‌రే మ‌రీ.. అంటూ రామ్‌చ‌ర‌ణ్‌, పూజీ హెగ్డేను చూసి ఆల‌పించే పాట దీపావ‌ళినాడు విడుద‌లైంది. పూర్తి పాట‌ను శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేశారు. ఈ పాట‌కు మంచి స్పంద‌న ల‌భించింద‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం 'ఆచార్య'. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. మ‌రోవైపు రాం చరణ్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే  చ‌ర‌ణ్‌కు జోడీగా న‌టించింది.
 
ఇక ఇందులో న‌గ్జ‌లిజం నేప‌థ్యంకూడా ఓ అంశంగా వుంది. కొర‌టాల త‌న బ్రాండ్ ను ఇందులో చూపించ‌నున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి, కాజ‌ల్‌, సంగీత ల‌పై రిలీజైన లాహె లాహే.. సాంగ్‌కు ఊహించ‌ని మైలేజ్ వ‌చ్చింది. శివుని నేప‌థ్యంలో ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాశారు. ఇక ఇప్పుడు నీలాంబ‌రి సాంగ్‌కు మంచి స్పంద‌నే వ‌చ్చింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ముగింపు ద‌శ‌లో వున్న ఈ చిత్రాన్ని నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments