Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్‌కు షాకిచ్చిన పూజా హెగ్డే.. ఆ ఫోటో షేర్ చేయమంటే..?

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (12:33 IST)
సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే. ఆ కోవలో తాజాగా పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రాములో నెటిజన్స్‌తో కొద్ది సేపు చాట్ చేసింది. చాటింగ్‌లో భాగంగా నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. 
 
ఓ నెటిజన్ పూల్‌లో ఉన్న ఫొటోని షేర్ చేయమనగా, పూల బికినితో ఉన్న ఫొటో షేర్ చేసింది. ఇక మరో నెటిజన్ అరవింద సమేతలో ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోని షేర్ చేయమనగా, ఆయన తనయుడు అభయ్ రామ్‌తో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
 
మరో నెటిజన్ నేక్డ్ ఫొటో పోస్ట్ చేయమనగా, దానికి పూజా హెగ్డే తన పాదాల ఫొటో తీసి పోస్ట్ చేసింది. దీంతో సదరు నెటిజన్ కంగుతిన్నాడు. పూజా హెగ్డే ఆ ఫొటో పోస్ట్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటబ్బా అని నెటిజన్స్ ఆలోచిస్తున్నారు. 
 
తన ఫ్యామిలీ ఫొటోలు, టూర్ ఫొటోస్ కూడా పూజా షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం