Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై చంద్రం మెరిసిపోయింది.. ఐశ్వర్య రాయ్ తేలిపోయింది..

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (19:12 IST)
Trisha
చెన్నై చంద్రం త్రిష గురించి ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. దక్షిణాదిన ఒకేసారి స్టార్‌డమ్‌ను చూసిన హీరోయిన్ ఆమె. అయితే కొంత కాలం సినిమాలకు దూరమైన త్రిష.. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్‌లో నటిస్తోంది. 
 
ఈ సినిమాలో ఆమె పోషించిన 'కుందవై' పాత్ర హైలైట్‌గా నిలవనుందని అంటున్నారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హైదరాబాదులో జరిగిన 'పొన్నియిన్ సెల్వన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై త్రిష వెలిగిపోయింది. 
 
బ్లాక్ కలర్ శారీలో ఆమె గులాబీలా మెరిసిపోయింది. నిజం చెప్పాలంటే ఆమె మునుపటి కంటే గ్లామరస్‌గా తయారైంది. ఒక వైపున రెడ్ కలర్ డ్రెస్‌లో ఐశ్వర్య రాయ్ తళుక్కుమంటున్నా, ఆమె ముందు తేలిపోకుండా త్రిష ఆకర్షించింది. 
 
చూసిన వాళ్లంతా త్రిష మరింత అందంగా తయారైందనే చెప్పుకుంటున్నారు. స్టేజ్ పైన దిల్ రాజు కూడా అదే మాట అన్నారు. చూస్తుంటే ఈ సినిమా తరువాత సీనియర్ స్టార్ హీరోల సరసన తెలుగులో త్రిష బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments