Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై చంద్రం మెరిసిపోయింది.. ఐశ్వర్య రాయ్ తేలిపోయింది..

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (19:12 IST)
Trisha
చెన్నై చంద్రం త్రిష గురించి ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. దక్షిణాదిన ఒకేసారి స్టార్‌డమ్‌ను చూసిన హీరోయిన్ ఆమె. అయితే కొంత కాలం సినిమాలకు దూరమైన త్రిష.. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్‌లో నటిస్తోంది. 
 
ఈ సినిమాలో ఆమె పోషించిన 'కుందవై' పాత్ర హైలైట్‌గా నిలవనుందని అంటున్నారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హైదరాబాదులో జరిగిన 'పొన్నియిన్ సెల్వన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై త్రిష వెలిగిపోయింది. 
 
బ్లాక్ కలర్ శారీలో ఆమె గులాబీలా మెరిసిపోయింది. నిజం చెప్పాలంటే ఆమె మునుపటి కంటే గ్లామరస్‌గా తయారైంది. ఒక వైపున రెడ్ కలర్ డ్రెస్‌లో ఐశ్వర్య రాయ్ తళుక్కుమంటున్నా, ఆమె ముందు తేలిపోకుండా త్రిష ఆకర్షించింది. 
 
చూసిన వాళ్లంతా త్రిష మరింత అందంగా తయారైందనే చెప్పుకుంటున్నారు. స్టేజ్ పైన దిల్ రాజు కూడా అదే మాట అన్నారు. చూస్తుంటే ఈ సినిమా తరువాత సీనియర్ స్టార్ హీరోల సరసన తెలుగులో త్రిష బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments