Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలోకి పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2.. రూ.300లు చెల్లిస్తేనే..?

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (13:09 IST)
పొన్నియన్ సెల్వన్ పార్ట్2 ఓటీటీలోకి వచ్చేసింది. గత ఏప్రిల్ 28వ తేదీన పొన్నియన్ సెల్వన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది. తాజాగా అమేజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 
 
ప్రైమ్‌తో సంబంధం లేకుండా రూ. 399 చెల్లించి ఎవరైనా పొన్నియన్ సెల్వన్ 2 చూడొచ్చు. ఒకసారి అద్దె చెల్లించి సినిమా చూడటం తర్వా 48 గంటల్లో పూర్తి చేయాలి. 
 
మిగిలిన అన్ని షరతులు వర్తిస్తాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరక్షన్‌లో విక్రమ్, ఐశ్వర్యారాయ్ బచ్చ్, జయం రవి, కార్తి, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments