Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంధ్య థియేటర్, అల్లు అర్జున్ టీమ్ పై పోలీసులు కేసు నమోదు.

డీవీ
గురువారం, 5 డిశెంబరు 2024 (18:12 IST)
Sandhya theater
హైదరాబాద్ లోని ఆర్.టి.సి. క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ ఘటన పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప 2 ప్రీమియర్ ప్రదర్శన సందర్భంగా అల్లు అర్జున్ వస్తున్నాడని తెలియగానే ఏర్పడ్డ అభిమానుల తాకిడికి ఓ మహిళ చనిపోవడం విచారకరం. అయితే ఈ ఘటనపై మహిళ భర్త, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 
 
సెక్షన్ 105,118 BNS యాక్ట్ ప్రకారం  పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్న సందర్భం లో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు పెట్టారు. అల్లు అర్జున్ వస్తున్న విషయం పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీం పై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు మీడియాకు తెలియజేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments