Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి శ్రీవాణిపై దాడి కేసు.. అయ్యో రామా.. మా వదిన పిలిస్తేనే వెళ్లా... దాడి చేయలేదు : నటి శ్రీవాణి

పరిగికి చెందిన ఓ మహిళపై దాడి చేసిన కేసులో బుల్లితెర నటి శ్రీవాణిపై దాడి కేసు నమోదైంది. దీనిపై ఆమె స్పందించింది. తన వదిన అనూష పిలిస్తేనే పరిగి వెళ్లానని చెప్పుకొచ్చింది.

Webdunia
గురువారం, 14 జులై 2016 (11:34 IST)
పరిగికి చెందిన ఓ మహిళపై దాడి చేసిన కేసులో బుల్లితెర నటి శ్రీవాణిపై దాడి కేసు నమోదైంది. దీనిపై ఆమె స్పందించింది. తన వదిన అనూష పిలిస్తేనే పరిగి వెళ్లానని చెప్పుకొచ్చింది. ఇంటి విషయంలో వివాదంపై స్పందించిన శ్రీవాణి ఏబీఎన్‌తో మాట్లాడుతూ పరిగిలో ఉన్న ఇల్లు మా నాన్న కోటేశ్వరరావు పేరిట ఉందన్నారు. తాము ఐదుగురం అక్కచెల్లెళ్లమని, మా నాన్న ఆస్తిలో తమకూ హక్కు ఉందని చెప్పుకొచ్చారు. 
 
పైగా, డబ్బు సమస్య కాదని.. తానెవరిపై దాడి చేయలేదని స్పష్టంచేశారు. తమ అన్న బాబ్జీ గత నెలలో చనిపోయారని చెప్పారు. పరిగిలో తమ ఇంటి వద్ద ఈ స్థలం అనూషదని బోర్డు పెట్టారని, ఆ విషయమే తెలుసుకుందామని వెళ్లినట్లు వివరించారు.
 
వదిన అనవసరంగా తన ఫ్యామిలీని కేసులో ఇరికించిందని ఆరోపించారు. జరిగిన విషయాన్ని రంగారెడ్డి ఏఎస్పీ చందనాదీప్తికి తెలిపానన్న శ్రీవాణి పోలీసు విచారణకు సహకరిస్తామని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments