Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

Webdunia
బుధవారం, 29 జులై 2020 (13:56 IST)
రామ్ గోపాల్ వర్మ పై తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో వర్మ నాయీబ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడారని వారు ఆరోపించారు. నాయీ బ్రాహ్మణ నాయకుల ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు వర్మపై కేసు నమోదు చేసారు.
 
నాయీ బ్రాహ్మణ కార్యవర్గం పిలుపు మేరకు రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేసినట్లు రాజోలు మండలం నాయీ బ్రాహ్మణ సంఘం వెల్లడించింది. వెంటనే ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండు చేసారు. పవర్ స్టార్ సినిమా విషయంలో పవన్ కల్యాణ్ ప్యాన్సుకు ఆయనకు మధ్య తలెత్తిన వివాదంలో అనవసరంగా తమ కుల ప్రస్తావన తీసుకొచ్చారని మండిపడ్డారు.
 
వర్మ తమకు క్షమాపణ చేప్పాలని డమాండ్ చేసారు. లాక్ డౌన్ సమయంలో కూడా వర్మ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తమ కులాన్ని కించపరిచారని నాయీ బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేసాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments