Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ సింగర్ కేకే హఠాన్మరణం - ప్రధాని మోడీ సంతాపం

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (07:19 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ అలియాస్ కేకే హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 యేళ్ళు. సంగీత ప్రపంచానికి కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత హోటల్‌కు చేరుకున్న తర్వాత ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆయన్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
కాగా, కేకే గత 1990లలో 'పాల్', 'యూరోన్' సినిమాల్లో ఆయన పాడిన పాటలు సంచలనం సృష్టించాయి. యువతలో ఆయన పాటలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. స్కూల్, కాలేజీ, కల్చరల్ ఈవెంట్స్‌లలో ఎక్కువగా ఈ పాటలే వినిపించేవి. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ ఇలా అనేక భాషల్లో ఆయన పాటలు పాడారు. 
 
కాగా, కేకే మరణవినగానే ఆయన అభిమానులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ముఖ్యంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం కేకే మృతిపట్ల తన ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలుపుతూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కుంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments