Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్.. అసత్య ప్రచారం చేయొద్దు... ఎస్పీబీ ఆరోగ్యంపై ఎస్పీ చరణ్ క్లారిటీ

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (13:12 IST)
కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు జరిగిపిన కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్ వచ్చినట్టు వార్తలను ఆయన కుమారుడు ఎస్.పి. చరణ్ ఖండించారు. దయచేసి.. అసత్య వార్తలు, రూమర్లు ప్రసారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పైగా, తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆస్పత్రి వైద్య వర్గాలు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. 
 
కాగా, తాజాగా ఎస్పీబీకి నిర్వహించిన కరోనా పరీక్షలో నెగెటివ్ ఫలితం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీంతో ఎస్.పి. చరణ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో తన తండ్రి ఇంకా ఐసీయూ వార్డులోనే ఎక్మో సపోర్టుతో ఉన్నారని, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. 
 
ఈ నెల 5వ తేదీన కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఎస్.పి బాలు ఆరోగ్యం ఆ తర్వాత మరింతగా క్షీణించిపోయింది. దీంతో ఆయన ప్రస్తుతం ప్రత్యేక ఐసీయూ వార్డులో ఉంచి ఎక్మో సపోర్టుతో చికిత్స అందిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments