Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్.. అసత్య ప్రచారం చేయొద్దు... ఎస్పీబీ ఆరోగ్యంపై ఎస్పీ చరణ్ క్లారిటీ

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (13:12 IST)
కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు జరిగిపిన కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్ వచ్చినట్టు వార్తలను ఆయన కుమారుడు ఎస్.పి. చరణ్ ఖండించారు. దయచేసి.. అసత్య వార్తలు, రూమర్లు ప్రసారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పైగా, తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆస్పత్రి వైద్య వర్గాలు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. 
 
కాగా, తాజాగా ఎస్పీబీకి నిర్వహించిన కరోనా పరీక్షలో నెగెటివ్ ఫలితం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీంతో ఎస్.పి. చరణ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో తన తండ్రి ఇంకా ఐసీయూ వార్డులోనే ఎక్మో సపోర్టుతో ఉన్నారని, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. 
 
ఈ నెల 5వ తేదీన కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఎస్.పి బాలు ఆరోగ్యం ఆ తర్వాత మరింతగా క్షీణించిపోయింది. దీంతో ఆయన ప్రస్తుతం ప్రత్యేక ఐసీయూ వార్డులో ఉంచి ఎక్మో సపోర్టుతో చికిత్స అందిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments